సరూర్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం అందించే 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వానియే: సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి
Saroornagar, Hyderabad | Apr 2, 2025
రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆరు కిలోల బియ్యం లో ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం ఒక కిలో మాత్రమే...