నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ నందు మంగళవారం కల్తీ నెయ్యి అంశంపై,సీట్ (SIT) చార్జ్ షిట్ కు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి,వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తప్పుడు,అపవాదులు కలిగిన పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో శాంతిభద్రతలకు భంగం కల్గించే విధంగా ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డా"దారా సుదీర్ నియోజకవర్గ నాయకులు అనంతరం మాట్లాడుతూ