పాన్గల్: గూడెంలో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవిందుకు నివాళులర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోవిందు గుండ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు మండలం గూడెం గ్రామానికి చెందిన గోవిందు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు మంత్రి జూపల్లి కృష్ణారావు గోవిందు మృతి తీరని లోటని ఆయనకు నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.