Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని నగరంలో సీపీఐ నేతలు డిమాండ్

Chittoor Urban, Chittoor | Jul 5, 2025
రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్లను ట్రూ అప్ చార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు గాంధీ రోడ్ లోని డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు జిల్లా సహాయ కార్యదర్శి జనార్ధనలు మాట్లాడుతూ ఇప్పటికే పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటూ సామాన్య మధ్యతరగతి ప్రజల బ్రతుకులను అతని చేస్తున్న కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వ షరతులకు తలకి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం 15 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిం

MORE NEWS

No related stories for this location.

కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని నగరంలో సీపీఐ నేతలు డిమాండ్ - Chittoor Urban News