Public App Logo
Jansamasya
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Ballia
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
Arvindkejriwal
Kedarnath
Weather
Noida
Rahul
Indianews

కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని నగరంలో సీపీఐ నేతలు డిమాండ్

Chittoor Urban, Chittoor | Jul 5, 2025
రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్లను ట్రూ అప్ చార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు గాంధీ రోడ్ లోని డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు జిల్లా సహాయ కార్యదర్శి జనార్ధనలు మాట్లాడుతూ ఇప్పటికే పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటూ సామాన్య మధ్యతరగతి ప్రజల బ్రతుకులను అతని చేస్తున్న కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వ షరతులకు తలకి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం 15 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిం

MORE NEWS

No related stories for this location.

కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని నగరంలో సీపీఐ నేతలు డిమాండ్ - Chittoor Urban News