విశాఖపట్నం: సింహాచలం అప్పన్న స్వామి 21 రోజులు గాను 30 హుండీ ఆదాయం 1,54,80,798 లభించినట్టు తెలిపిన ఈఓ తిరునాధరావు
సింహాచలం శ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ ఈఓ ఆదేశాల మేరకు అధికారులు నిర్వహించారు. అందులో భాగంగా 21 రోజులు గాను 30 హుండీ ఆదాయం 1,54,80,798 నగదు గాను బంగారం 132 గ్రాములు వెండి 9 కేజీల 835 గ్రాములు అదర కంట్రీస్ డాలర్స్ లభించినట్టు ఆలయ ఈఓ తిరునాధరావు తెలిపారు.