శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరీ దేవి జ్యోతుల మహోత్సవంలో పాల్గొన్న,పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి శివానందరెడ్డి,ఎమ్మెల్యే జయ సూర్య
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మంగళవారంతెల్లవారుజామున శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతుల మహోత్సవ కార్యక్రమంసందర్భంగా,చౌడేశ్వరి దేవి అమ్మవారి పూజా కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు,అనంతరం: శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతుల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి జ్యోతులను ఎత్తుకున్నారు,మూడేళ్లుకోసారి జ్యోతులు నిర్వహిస్తారు, అమ్మవార జ్యోతులను భజనలు, బాజాభజింత్రీలతో పట్టణంలో అమ్మవారి నామస్మరణతో ఊరేగించారు,ఈ కార్యక్రమంలో కన్వీనర్ భాస్కర్ రెడ్డి, బిజెపి దామోదర్ రెడ్డి,వేణుగోపాల్, గిరి, ఆర్ట్