Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

పలమనేరు: మతసామరస్యాన్ని చాటుకున్న ముస్లింలు, అయ్యప్ప దీక్షలో ఉన్న యువకులకు అన్నదానం

Palamaner, Chittoor | Nov 30, 2025
పలమనేరు: పట్టణం రంగాపురం స్థానికులు మీడియా తెలిపిన సమాచారం మేరకు. తమ మతాన్ని ఆచరిస్తూ, ఇతర మతాలను గౌరవించే సంప్రదాయం మన భారత దేశంలో కనిపిస్తుంది. ఈ విషయాన్ని చాటి చెప్పే ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతుంటాయి. రంగాపురంలో సుమారు 50 మంది అయ్యప్ప మాల వేసిన భక్తులకు ముస్లింలు భిక్ష (అల్పాహారం) ఏర్పాటు చేసి సోదరభావాన్ని చాటుకున్నారు. దీంతో పలువురు ప్రజలు వీరిని అభినందిస్తున్నారు.

MORE NEWS

పలమనేరు: మతసామరస్యాన్ని చాటుకున్న ముస్లింలు, అయ్యప్ప దీక్షలో ఉన్న యువకులకు అన్నదానం - Palamaner News