Public App Logo
Jansamasya
Shockingnews
Jodhpurrain
Shortnews
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
शादी
Crimenews
Kolkata

పలమనేరు: మతసామరస్యాన్ని చాటుకున్న ముస్లింలు, అయ్యప్ప దీక్షలో ఉన్న యువకులకు అన్నదానం

Palamaner, Chittoor | Nov 30, 2025
పలమనేరు: పట్టణం రంగాపురం స్థానికులు మీడియా తెలిపిన సమాచారం మేరకు. తమ మతాన్ని ఆచరిస్తూ, ఇతర మతాలను గౌరవించే సంప్రదాయం మన భారత దేశంలో కనిపిస్తుంది. ఈ విషయాన్ని చాటి చెప్పే ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతుంటాయి. రంగాపురంలో సుమారు 50 మంది అయ్యప్ప మాల వేసిన భక్తులకు ముస్లింలు భిక్ష (అల్పాహారం) ఏర్పాటు చేసి సోదరభావాన్ని చాటుకున్నారు. దీంతో పలువురు ప్రజలు వీరిని అభినందిస్తున్నారు.

MORE NEWS