జడ్చర్ల: ప్రజా పాలన ద్వారా ప్రజలతో నేరుగా కలుస్తున్నాం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్రవ్యాప్త "ప్రజా పాలన" కార్యక్రమం క్రమంలో జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రజలతో నేరుగా సమావేశమై, స్థానిక సమస్యలు, సమస్యలపై బాధితుల అభిప్రాయాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యతతో పరిష్కరించాల్సిన సమస్యలపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసి తక్షణ చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల దృష్టికోణాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడం, వారి సమస్యల పరిష్కారమే మా లక్ష్యం. ఈ ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఇ