రాయదుర్గం: కనీస వేతనం రూ.24 వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో వంటావార్పుతో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు నిరసన
Rayadurg, Anantapur | Jul 14, 2025
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం 24 వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణంలో...