మల్యాల: నూకపల్లి శివారులో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆందోళన చేపట్టిన లబ్ధిదారులు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూక పల్లి గ్రామంలో ప్రభుత్వ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని జగిత్యాల పట్టణానికి చెందిన నిరుపేదల కొరకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆందోళన నిర్వహించారు. గ తేడాది 3500 ఇళ్లను ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించకుండానే లబ్ధిదారులకు పంపిణీ చేసిందని కరెంటు నీరు లేదని అన్నారు.