Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews
Kolkata
Aap

ఖైరతాబాద్: ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసింది :జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు: ఎమ్మెల్సీ కవిత

ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. 'గుర్తింపు కార్డులు, పెన్షన్లు, 250 గజాల స్థలం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సీఎం ఉద్యమకారులకు చెప్పినట్లుగా డిసెంబర్ 9 నాడు ప్రకటన చేయాలి. అప్లికేషన్స్ పెట్టుకోవాలంటూ రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారు. పెన్షన్లు, గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాలి' అని కవిత డిమాండ్ చేశారు.