మఠంపల్లి: రఘునాథపాలెం గ్రామ సమీప రామస్వామి కుంట వద్ద ట్రాక్టర్ నుండి జారిపడి మహిళా కూలి మృతి
మట్టంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామ సమీప రామస్వామి కుంట వద్ద కూలి పలికి వెళ్ళిన మహిళ ట్రాక్టర్ మీదగా వస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన సంఘటన అందరిని కలిచీ వేసింది