బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల సమయంలో గాయపడిన వారిని పరామర్శించి మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.