కేంద్రం తీసుకువచ్చిన నాలుగు చట్టాలను రద్దు చేయాలని ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓపిరెడ్డి తెలిపారు. అనంతపుర నగరంలోని గురువారం ఉదయం పదిగంటల సమయంలో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమానం పనికి సమాన వేతనం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు.