పత్తికొండ: రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా
Pattikonda, Kurnool | Jun 9, 2025
కౌలు రైతులకు, రైతులకు నాణ్యమైన విత్తనాలుపంపిణీ చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు రాజాసాహెబ్, సురేంద్ర కుమార్, సుంకన్న,...