కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయంపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో,నల్ల జెండా ఎగరవేసి,నల్ల బ్యాడ్జీలతో నిరసన
నంద్యాల జిల్లా నందికొట్కూరు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు ఆరోపించారు, మంగళవారం నందికొట్కూరు కొత్త బస్టాండ్ దగ్గర భారత్ కాంప్లెక్స్ ఆవరణలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యానికి నిరసనగా నల్ల జెండా ఎగురవేసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు,ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు పి పకీర్ సాహెబ్ అధ్యక్షత వహించారు,ఈ సందర్భంగా ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ కేంద్రంలో 2026 ,27 ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారాం బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్