నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద మంగళవారం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నంద్యాల టిడిపి జిల్లా అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత్ర రెడ్డి సందర్శించారు, ప్రస్తుతం రాయలసీమలో నీటి కొరత లేదని నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయ సూర్య పేర్కొన్నారు అనంతరం పోతిరెడ్డిపాడు వద్ద మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ లిఫ్ట్ ఇరిగేషన్ల పై వైసీపీ నాయకులు విషయ ప్రచారం చేస్తున్నారు అర్పించారు రాయలసీమలో ప్రస్తుతం ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు జలాశలలో నీటి లభ్యత నిండ