శ్రీకాకుళం: నగరంలోని డైమండ్ పార్కు వద్ద ఓ షాపింగ్ కాంప్లెక్స్ రూంలో అనుమానాస్పద రీతిలో 48 ఏళ్ల మహిళ మృతి
శ్రీకాకుళం నగరంలోని డైమాండ్ పార్క్ వద్ద ఓ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మేడ మీద రూం లో 48 ఏళ్ల వయస్సు గల పూజారి కళావతి అను మహిళ అనుమాన స్పద రీతిలో మృతి చెందిన సంఘటనను శ్రీకాకుళం టు టౌన్ పోలీస్లు ఆదివారం రాత్రి గుర్తించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.