ములుగు: ఓటర్ల సర్వేను BLO లు సమర్ధవంతంగా నిర్వహించాలి: ఏటూరునాగారం తహశీల్దార్ జగదీష్
Mulug, Mulugu | Jul 5, 2025 ఓటర్ల సర్వేను BLO లు సమర్ధవంతంగా నిర్వహించాలని ఏటూరునాగారం తహశీల్దార్ జగదీష్ అన్నారు. శనివారం మధ్యాహ్నం స్థానిక ITDA కార్యాలయంలో బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఎన్నికల సంఘం మండల అధికారులు అవగాహన కల్పించారు. ఫామ్ 6, ఫామ్ 8 ఎలా భర్తీ చేయాలనే విషయాలపై అవగాహన కల్పించారు.