శామీర్పేట: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నాయకులు ఓటర్ ఐడి కార్డులు పంపిణీ చేయడంపై ఎన్నికల కమిషన్ కు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఓటర్ ఐడి కార్డులను పంచుతున్నారని ఎన్నికల కమిషన్ కు బిజెపి నాయకుడు మెదక్ ఎంపి రఘునందన్ రావు సోమవారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఈ ఘటన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.