అదిలాబాద్ అర్బన్: విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం: మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపణ
Adilabad Urban, Adilabad | Jul 14, 2025
విద్యారంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. సోమవారం భీంసరి...