Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

విజయనగరం అర్బన్: అదానీ, సేకీ సంస్థలతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి: పార్వతీపురంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మన్మధరావు

Vizianagaram Urban, Vizianagaram | Jul 5, 2025
పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు డిమాండ్ చేశారు, పార్వతీపురం లో ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఐ మన్యం జిల్లా సమితి ఆధ్వర్యన రాష్ట్ర సమితి పిలుపు మేరకు పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను తగ్గించాలనీ, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలి, అదానీతో , సెకీ సంస్థలతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని శనివారం 1 pm డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకొస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని

MORE NEWS

No related stories for this location.

విజయనగరం అర్బన్: అదానీ, సేకీ సంస్థలతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి: పార్వతీపురంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మన్మధరావు - Vizianagaram Urban News