ప్రకాశం జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిటీ సభ్యుడు లక్ష్మిరెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మానాయక్ డిఎస్ఓ పద్మశ్రీ సివిల్ సప్లైస్ అధికారి వరలక్ష్మి వ్రత కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై పరిశీలన చేసి ఆయా కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్ ఆయాలను హెచ్చరించారు నిబంధనల ప్రకారం నడుచుకొని అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అంగన్వాడీ వర్కర్స్ పై షోకాస్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని తెలియజేశారు