నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ను కలిసిన ఎన్ఎస్ఆర్ కాలనీవాసులు
- అండర్ పాస్ ఏర్పాటుకు కమిషనర్ పజులుల్లా కు వినతి
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీ వద్ద రైల్వే అండర్ పాస్ ఏర్పాటు NOC ఇవ్వాలని ఆ కాలనీవాసులు మంగళవారం నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ పజుల్లుల్ల ను కలిసి వినతి పత్రం అందజేశారు. నాయుడుపేట పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీ, విన్నమాల గిరిజన కాలనీ వద్ద రైల్వే గేటు మరమ్మత్తుల పనులతో రైల్వే అధికారులు స్థానిక దళిత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కమీషనర్ కు వివరించారు. తమ ప్రాంతంలో రైల్వే గేటు మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలియజేశారు. రైల్వే అధికారులు సోమవారం అండర్ పాస్ ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించి NOC కావాలన్నారు. సానుకూలం కమిషనర్ స్పందిం