ఆసీఫ్ నగర్: జియాగూడలో డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయిస్తామని చెప్పి సిబ్బంది అందుబాటులో లేకుండా పోయారని మహిళల ఆందోళన
తమకు డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయిస్తున్నామని చెప్పి వార్డాఫీస్ చుట్టూ తిప్పుకుంటూ ఉన్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు. తమకు ఫోన్ చేసి రప్పించి ఇక్కడ ఎవరూ అందుబాటులో లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు