ఎల్లారెడ్డి: లక్ష్మాపూర్ గ్రామంలో అటవీ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపిన అటవీ శాఖ అధికారులు
Yellareddy, Kamareddy | Jul 17, 2025
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ గ్రామ పరిధిలో అటవీ శాఖకు సంబంధించిన భూమిలో కొందరు రైతులు వరి నాట్లను...