పాలకీడు: పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులు పోలీసులపై చేసిన దాడి సంఘటన పరిశీలించినా ఎస్పీ నరసింహ
పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులు పోలీసులపై చేసిన దాడి సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ నరసింహ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనలో పోలీసు వారిపై దాడికి పాల్పడి విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. వీరిని గుర్తించి త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.