Public App Logo
Jansamasya
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
No video available

ఒంగోలు: రేపు నగరానికి రానున్నఏపీసీసీ అధ్యక్షురాలుషర్మిలపర్యటనను విజయవంతంచేయాలి,నగరంలో APకాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైదా

Ongole, Prakasam | Jan 26, 2024
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సైదా కోరారు, ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఒంగోలు నగరంలోని విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు, ఏపీసీసీ హోదాలో తొలిసారి రేపు ఒంగోలు నగరానికి రానున్నా నేపథ్యంలో ఆమెకు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు,

MORE NEWS

ఒంగోలు: రేపు నగరానికి రానున్నఏపీసీసీ అధ్యక్షురాలుషర్మిలపర్యటనను విజయవంతంచేయాలి,నగరంలో APకాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైదా - Ongole News