సిరిసిల్ల: లింగన్నపేట గ్రామంలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటుకునే రైతులకు అవగాహన కార్యక్రమం
ఆయిల్ ఫామ్ మొక్కలు నాటుకునే రైతులకు అవగాహన కార్యక్రమం.గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించి ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు జిల్లా ఉద్యానవని అధికారి లత, మాట్లాడుతూ జిల్లాలో 2102 ఎకరాలలో పైగా ఆయిల్ ఫామ్స్ సాగు అవుతుంది మరియు గంభీరావుపేట మండలంలో ఇప్పటివరకు 128 ఎకరాల్లో సాగు అవుతుంది ఈ సంవత్సరం 2000 ఎకరాలతో లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము.పంటకు మద్దతుగా ప్రభుత్వం సహాయం* నర్సరీలో ఒక్కో ఆయిల్ మొక్క ధర 193 రూపాయలు ఉండ