Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

ఉరవకొండ: సుస్థిర వ్యవసాయంపై క్షేత్రస్థాయి శిక్షణ తరగతులు

Uravakonda, Anantapur | Dec 3, 2025
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం శీర్పి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్న రైతు బసవరాజు స్వామి క్షేత్రంలో బుధవారం ఏఎఫ్ ఎకాలజీ ఆధ్వర్యంలో రైతులకు క్షేత్రస్థాయి శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని ఎకాలజీ అధికారులు నిర్వహించారు. రసాయన మందులు పిచికారి చేయకుండా కేవలం జీవామృతం ఘనజీవామృతం వేపకషాయం పిచికారి ద్వారా పంటలను సాగు చేయు విధానాలపైన ఏ టీ ఎం మోడల్ ప్లాంటేషన్ పైన రైతులకు అధికారులు సీబీఓ కోఆర్డినేటర్ భాస్కర్ బాబు, అగ్రికల్చర్ స్పెషలిస్ట్ వీరభద్రారెడ్డి, ఎంటిఎల్ భవానిలు వివరించారు.

MORE NEWS