5 తేదీ తరిగోపుల అంచ వద్ద రైతు శంఖారావం సభ స్థలాన్ని పరిశీలించిన,వైసిపి జిల్లా అధ్యక్షులు కాటసాని, బైరెడ్డి సిద్ధార్థ రెడ
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తరిగోపుల వద్ద ఈనెల 5వ తేదీన వైసీపీ చేపట్టిన రైతు శంఖారావం సభకు కావలసిన స్థలాన్ని నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైసిపి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషాలు ఆదివారం పరిశీలించారు,ఈ సందర్భంగా పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి రాష్ట్ర విభజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూటమి ప్రభుత్వంపై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందుగా కాటసాని రాంభూపాల్