మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి లోని సాయిపురం కాలనీలో శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు.
గొల్లపూడి సాయి పురం కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు - Mylavaram News