Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

గొల్లపల్లి: తండ్రి సమాధికి రాఖీ కట్టిన కూతురు...

Gollapalle, Jagtial | Aug 10, 2025
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీంరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బొమ్మెన మాధవి తన తండ్రి రాజయ్య సమాధికి రాఖీ కట్టి తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని గుర్తుచేసింది. రెండేళ్ల క్రితం తన తండ్రి రాజయ్య హఠాన్మరణం చెందారు. ఏటా తన తండ్రికి కూతురు రాఖీ కట్టడానికి వెళ్లేది. కాని తండ్రి మరణం తర్వాత భౌతికంగా లేకపోవడంతో సమాధి వద్దకు వెళ్లి రాఖీ కట్టింది. ఈ దృశం పలువురికి కంటతడి పెట్టించింది. మాధవి తన తండ్రి సమాధికి రాఖీ కట్టడంతో రక్షాబంధన్‌కు ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పింది.