Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

కనిగిరి: అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసే సమస్యలు పరిష్కరించాలి: పామూరులో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి

Kanigiri, Prakasam | Dec 3, 2025
పామూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీపీ గంగసాని లక్ష్మి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... పామూరు మండలంలో తాగునీరు, విద్యుత్, రహదారులు వంటి మౌలిక వసతులపై అధికారులు దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. మండల స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

MORE NEWS