కళ్యాణదుర్గం: 85 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు: కళ్యాణదుర్గంలో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు
Kalyandurg, Anantapur | Jul 2, 2025
జీతాలు, పీ ఎఫ్ బకాయిలు చెల్లించాలని గత 85 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని కళ్యాణదుర్గం...