నంద్యాల జిల్లా నందికొట్టుకురు నియోజవర్గం పోతిరెడ్డిపాడు గ్రామంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల 40 నిమిషాల సమయం పోతిరెడ్డిపాడు గ్రామంలో వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో కాప్లాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమపై పగ పట్టి ఈ ప్రాంతంలో ప్రాజెక్టు పనులు జరగకుండా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలిపివేయడం జరిగిందని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభమయ్యే వరకు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు.