మిడుతూరు మండలంలోనే చింతలపల్లె గ్రామానికి అధికంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యఅన్నారు,మంగళవారం సాయంత్రం నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని చింతలపల్లి మరియు కాజీపేటలో ఉపాధి హామీ పథకం నుండి చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు,చింతలపల్లిలో రైతుసేవా కేంద్రం 29 లక్షలు,సిమెంట్ రోడ్లు 35 లక్షలతో చేపట్టిన పనులను ఎమ్మెల్యే మరియు మాండ్ర శివానందరెడ్డి ప్రారంభించారు. ఆరోగ్య కేంద్రానికి 36 లక్షలతో భూమి పూజ చేశారు.తర్వాత కాజీపేటలో 15 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.సహకార సొసైటీ చైర్మన్ ఆర్ వెంకటేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేకు మరియు శివాన