Public App Logo
Jansamasya
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
No video available

ఒంగోలు: నగరంలోని జెసి ఛాంబర్ లో మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధించడంపై సమీక్ష సమావేశం నిర్వహించిన, జేసీ శ్రీనివాసులు,

Ongole, Prakasam | Jan 27, 2024
స్థానిక ప్రకాశం భవనంలోని జేసీ ఛాంబార్ లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధించడంపై జిల్లా జాయింట్ కలెక్టర్ కే శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా జెసి శ్రీనివాసులు మాట్లాడుతూ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి 5వ తరగతి మరియు జూనియర్ ఇంటర్మీడియట్ లో ప్రవేశాలకు స్కావెంజర్స్ మరియు సఫారీ కర్మచారి పిల్లలకు 3% రిజర్వేషన్ ఉందని మోట్వీట్ చేస్తూ వారి పిల్లల చే దరఖాస్తు చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు,

MORE NEWS