కణేకల్ PS పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డ ఇద్దరు మైనర్ బాలురను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల పూలచర్లలో 2 చోరీ కేసు నమోదయ్యాయి. దర్యాప్తులో బాగంగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా పలుచోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. వారి నుంచి 11 వేల నగదు, గోల్డ్ రింగ్, 2 మోటార్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగమధు సోమవారం తెలిపారు.