నంద్యాల జిల్లా ఆర్లగడ్డ పట్టణంలో అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి పారువేట పల్లకి పర్యటన భక్తిశ్రద్ధ కొనసాగుతుంది, ఆదివారం స్థానిక సత్రం వీధి డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి తోట తదితర ప్రాంతాల్లో స్వామివారి పల్లకి కి భక్తులు ఘన స్వాగతం, వీధి వీధి నా భక్తుడు టెంకాయలు కొట్టి కాయ కర్పూరం నీరాజనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, పారవేట ఉత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు