బైరెడ్డిపల్లి: మండలం బాధితులు మీడియాకు తెలిపిన సమాచారం మేరకు, నాచుకుప్పం గ్రామానికి చెందిన గంగులప్ప గడ్డిండ్లు క్రాస్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం, మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సిఉంది.