ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెం పంచాయతీ సెక్రటరీ 55000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కొత్తపట్నం మండలం పల్లెపాలెం పంచాయతీ లో అభివృద్ధి పనులు అయినా సిసి రోడ్లు వేసిన కాంట్రాక్టర్ జాజుల జాలరాం నుంచి వాటికి బిల్లు చేసేందుకు 55000 లంచం డిమాండ్ చేసి అతని వద్దనుండి లంచం తీసుకుని ఉండగా మాట వేసిన ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు గ్రామంలో అభివృద్ధి పనులు చేసి బిల్లులు చేయాలని పంచాయతీ సెక్రెటరీ సంపత్ కుమార్ ను కలవగా లంచ్ అండ్ డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వటం ఇష్టం లేని కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించి పట్టించాడ