పటేల్ సెంటర్లో నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని,ఏఐటీయూసి ఆధ్వర్యంలో,వినూత్నంగా కార్మికులు ఉరి తాళ్ళతో నిరసన
నంద్యాల జిల్లా నందికొట్కూరు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ,నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేయాలని చేపట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం నందికొట్కూరు పట్టణంలోని పటేల్ కూడలిలో సిపిఐ అనుబంధ,ఏఐటియూసి ఆధ్వర్యంలో కార్మికులు వినూత్నంగా ఉరి తాళ్ళతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐటియూసి నంద్యాల జిల్లా అధ్యక్షుడు వి.రఘురాం మూర్తి మాట్లాడుతూస్వాతంత్ర్యానంతరం కార్మికుల సంక్షేమం కోసం 29 కార్మిక చట్టాలను ప్రవేశపెట్టడం జరిగిందని, కాగా ప్రస్తుతము అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి, క