మార్కాపురం జిల్లా దోర్నాల మండలం మెట్ల మల్లికార్జునపురం సమీపంలో గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనం ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసుల సంఘటన ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక వైద్యశాలకు తరలించారు.