సీఎం పర్యటనను రైతులు నాయకులు, కార్యకర్తలు సమష్ఠిగా విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోట్ల పిలుపునిచ్చారు. ఈనెల 9న డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నిర్వహించనున్న నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం రానున్నారని తెలిపారు. ప్యాపిలి మండలంలోని వెంగళంపల్లి గ్రామ ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు