బంగారుపాలెం మండల కేంద్రంలోని మొగిలేస్వర నగర్ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజుల చెత్తాచెదారం పేరుకుపోవడంతో గబ్బు చెట్లు ఉండటంతో విష పురుగులు వస్తున్నాయని స్థానిక నివాసులు చెప్పడంతో ఎన్నారై కళ్యాణ్ తమ సొంత నిధులతో జెసిబి సహాయంతో రోడ్డుపై పేరుకుపోయిన చెట్లు చెత్త చెదారం ను గురువారం తొలగించారు ఈ మేరకు వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలు ఏదైనా సరే తమ దృష్టికి తీసుకొస్తే సొంత నిధులతో ప్రజాసేవ చేసేందుకు ముందుంటామని వారు పేర్కొన్నారు