కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానమునకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారు అంబులెన్స్ విరాళం సుమారు విలువ - 20,00,000 రూపాయలు, ఈ అంబులెన్స్ ను విరాళంగా ఆలయానికి అందజేయడానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి, చేతుల మీదుగా అందజేశారు, ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ధనపాల్, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, సూపర్డెంట్లు కోదండపాణి, వాసు, గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ విష్ణు చరణ్, కాణిపాకం మేనేజర్ శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు