వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ఘజిపూర్ బుద్ధారం రోడ్లు అద్వానంగా మారడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్డుపై ప్రయాణించాలంటే దారులు భయాందోళన చెందుతున్నారు గాచిపూర్ బ్రిడ్జి బ్యారేజ్ నిర్మాణం గత రెండేళ్లకి తం పూర్తయింది అయితే ఈ బ్రిడ్జికి అనుసంధానం చేసే రోడ్డు నిర్మాణం మాత్రం తారు దాంబర్ వేయాల్సి ఉండగా మరో మట్టి వేయడంతో చినుకు పడితే చాలు బుద్ధమైన మారుతుంది దీంతో రోడ్డుపై ప్రయాణించాలంటేనే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది సంబంధిత అధికారులు స్పందించి రోడ్డును బాగా చేయాలని కోరుతున్నారు