కిష్టపాడు లో భార్యాభర్తల పై కట్టలతో దాడి తమ కూతురి కాపురం నిలబెట్టాలని ఆవేదన
Anantapur Urban, Anantapur | Mar 28, 2026
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు మండలం కిష్టపాడు గ్రామానికి చెందిన దంపతులు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఎర్ర కంబయ్య సులోచన అనే దంపతులు తమపై తమ బంధువులు దాడికి పాల్పడినట్లుగా వివరాలను వెల్లడించారు. తమకు ప్రాణహాని ఉందని తమను రక్షించాలని కోరారు.