Public App Logo
Jansamasya
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Sonunigam

లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో ఒక్క లబ్ధిదారునికైనా ఇళ్లు ఇచ్చారా : ఎమ్మెల్యే దగ్గుబాటి

Anantapur Urban, Anantapur | Mar 30, 2026
లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. గత ఐదేళ్లలో ఒక్క లబ్ధిదారునికైనా ఇళ్లు ఇచ్చారా అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నిలదీశారు. సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో పీఎంఏవై పథకం కింద ఇళ్ల నిర్మాణానికి అర్హత పొందిన లబ్ధిదారులకు నిర్మాణ అనుమతి పత్రాలను ఆయన అందజేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు హౌసింగ్ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మొత్తం 657మందికి నిర్మాణ అనుమతి పత్రాలు అందజేశారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు.

MORE NEWS

No related stories for this location.

లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో ఒక్క లబ్ధిదారునికైనా ఇళ్లు ఇచ్చారా : ఎమ్మెల్యే దగ్గుబాటి - Anantapur Urban News